ఉక్రెయిన్‌లో 423 మంది తెలుగు విద్యార్థులు : కార్యదర్శి కృష్ణబాబు

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (19:03 IST)
ఉక్రెయిన్‌లో 423 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకునివున్నారని ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈయన సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఈ విద్యార్థులందరినీ మ్యాపింగ్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఏడు విశ్వవిద్యాలయాల్లో అనేక మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. 
 
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నదీ మ్యాపింగ్ చేశామన్నారు. మ్యాపింగ్ చేసిన వాళ్ళతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. 
 
ఇందులో 23 మంది విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చిందన్నారు. అయితే, వీరిలో ఏపీకి చెందిన వారు కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అదేసమయంలో ఢిళ్లీ ఎయిర్‌పోర్టులో ఏపీ భవన్ తరపున హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments