Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో 423 మంది తెలుగు విద్యార్థులు : కార్యదర్శి కృష్ణబాబు

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (19:03 IST)
ఉక్రెయిన్‌లో 423 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకునివున్నారని ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈయన సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఈ విద్యార్థులందరినీ మ్యాపింగ్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఏడు విశ్వవిద్యాలయాల్లో అనేక మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. 
 
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నదీ మ్యాపింగ్ చేశామన్నారు. మ్యాపింగ్ చేసిన వాళ్ళతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. 
 
ఇందులో 23 మంది విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చిందన్నారు. అయితే, వీరిలో ఏపీకి చెందిన వారు కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అదేసమయంలో ఢిళ్లీ ఎయిర్‌పోర్టులో ఏపీ భవన్ తరపున హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments