Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగిలో వేసే వరి పంటలను కొనేది లేదు.. TSమంత్రి

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (14:42 IST)
యాసంగిలో వేసే వరి పంటలను ఎట్టి పరిస్థితిలో కొనేది ఉండదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని, వరి ధాన్యం వేస్తే మాత్రం రైతాంగం కష్టాల్లో చిక్కుకుపోతారని మంత్రి హెచ్చరిస్తున్నారు. ఐతే చాలా వరకు భూములు వరి పంటకే సారవంతం కావడంతో ప్రత్యామ్నాయం సాద్యాసాద్యాల గురించి సమాలోచనలు చేస్తున్నారు తెలంగాణ రైతులు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందనే అంశం చెప్తూనే యాసంగి పంట కొనేది లేదని తేల్చేయడం పట్ల ప్రస్తుతం చర్చ మొదలైంది. రైతుల వ్యతిరేకత తలెత్తకుండా సున్నితంగా వ్యవహారాన్ని చక్కబెట్టాలనుకున్నారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments