Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:53 IST)
ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోుగలందరికీ కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని 10.01 శాతంగా పెంచింది. 
 
ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పింఛన్‌దారాలకు కూడా కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీచేసింది.
 
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం (బేసిక్ పే)లో 7.8 శాతంగా ఉండే డీఏ 17.29 శాతంగా పెరుగనుంది. ఈ పెరిగిన డీఏ పెంపు వర్తింపు 2021 జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments