Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:53 IST)
ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోుగలందరికీ కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని 10.01 శాతంగా పెంచింది. 
 
ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పింఛన్‌దారాలకు కూడా కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీచేసింది.
 
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం (బేసిక్ పే)లో 7.8 శాతంగా ఉండే డీఏ 17.29 శాతంగా పెరుగనుంది. ఈ పెరిగిన డీఏ పెంపు వర్తింపు 2021 జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments