Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులు మూడు టైపులు... తెలంగాణాలో అంతే!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:12 IST)
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మూడు రకాల వృద్దులను గుర్తించింది. 
 
తెలంగాణాలో సామాన్య ప్రజలు వృద్ధాప్య పెన్షన్ పొందాలి అంటే 57 ఏళ్ళు ఉండాలి. అంటే 57 ఏళ్ల తరువాత సామాన్యులు వృద్ధులు అవుతారు అన్న‌మాట‌. పింఛ‌ను ఇవ్వ‌డానికి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన వృద్ధుల వ‌య‌సు ఇది.
 
ఇక రెండో ర‌కం వృద్ధుల విష‌యానికి వ‌స్తే... రైతు బంధు 59 ఏళ్ల వరకే వర్తిస్తుంది. అంటే 59 ఏళ్ల తరువాత రైతు వృద్దుడు అవుతాడు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో. అందుకే అత‌నికి వ్య‌వ‌సాయం చేసే అర్హ‌త ఉండ‌దు. రైతు బంధు ప‌థ‌కానికి అర్హుడు కాడు.
 
ఇక మూడో ర‌కం వృద్ధులు... ప్ర‌భుత్వోద్యోగులు... త‌మ ఉద్యోగాల‌కు పదవి విరమణ చేసే వ‌య‌సు 61 ఏళ్ళు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు 61 ఏళ్ల తరువాత వృద్దులు అవుతారు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో. 
 
ఇలా మూడు ర‌కాల వృద్ధాప్యాల‌ను తెలంగాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో ఎవ‌రికి ఎపుడు వృద్ధాప్యం సంభ‌విస్తుందో తెలియ‌ని దుస్థితి ఏర్ప‌డుతోంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments