Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (13:29 IST)
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా పని చేసిన ఈఎస్ఎల్ నరసింహన్ ప్రస్తుత తీవ్ర అనారోగ్యానికిగురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.
 
అయితే, ఐసీయూ వార్డులో నరసింహన్ చికిత్స పొందుతుండటంతో ఆయన్ను దూరంగానే చూసినట్టు సమాచారం. ఆ తర్వాత కేసీఆర్ సతీమణి కూడా మంగళవారం సాయంత్రం ఆస్పత్రికెళ్లి నరసింహన్ సతీమణిని కూడా పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments