Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 30 నుంచి ఎంసెట్ తొలి దశ కౌన్సిలింగ్

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:14 IST)
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలింగ్‌ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన టీఎస్‌ ఎంసెట్‌-2021 అడ్మిషన్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుని, కౌన్లింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. 
 
ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ధ్రువపత్రాల స్లాట్‌ బుకింగ్‌. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 
 
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబ్‌ 15 నుంచి 20వ తేదీలోగా ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సిందిగా సూచన. మరిన్ని వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌ https://tseamcet.nic.in లో ఆగస్టు 28వ తేదీనుండి లభించనున్నట్లు అడ్మిషన్స్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments