Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాఫ్‌ నర్సుపై అత్యాచారానికి పాల్పడిన డ్యూటీ డాక్టర్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఏరియా ఆస్పత్రిలో పని చేసే స్టాఫ్ నర్సుపై డ్యూటీ డాక్టర్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ద‌వాఖాన‌లో ఓ మహిళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఇదే ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకడు... గ‌త కొన్ని రోజులుగా తన కోర్కె తీర్చాలంటూ స్టాఫ్ న‌ర్సును వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 24న వైద్యుడు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదునుచూసి ఆ నర్సుపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం