Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాఫ్‌ నర్సుపై అత్యాచారానికి పాల్పడిన డ్యూటీ డాక్టర్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఏరియా ఆస్పత్రిలో పని చేసే స్టాఫ్ నర్సుపై డ్యూటీ డాక్టర్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ద‌వాఖాన‌లో ఓ మహిళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఇదే ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకడు... గ‌త కొన్ని రోజులుగా తన కోర్కె తీర్చాలంటూ స్టాఫ్ న‌ర్సును వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 24న వైద్యుడు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదునుచూసి ఆ నర్సుపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం