Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాఫ్‌ నర్సుపై అత్యాచారానికి పాల్పడిన డ్యూటీ డాక్టర్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఏరియా ఆస్పత్రిలో పని చేసే స్టాఫ్ నర్సుపై డ్యూటీ డాక్టర్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ద‌వాఖాన‌లో ఓ మహిళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఇదే ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకడు... గ‌త కొన్ని రోజులుగా తన కోర్కె తీర్చాలంటూ స్టాఫ్ న‌ర్సును వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 24న వైద్యుడు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదునుచూసి ఆ నర్సుపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం