Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 8061 మందికి కరోనా

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:42 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments