Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌంట్‌ యునాన్‌ పర్వతాన్ని తెలంగాణా కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (21:15 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖలో పని చేసే కానిస్టేబుల్ లెంకల మహిపాల్‌ రెడ్డి లఢఖ్‌లోని మౌంట్‌ యునాన్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. 
 
ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్‌ యునామ్‌ (6111) మీటర్ల పర్వతారోహణకు 15 మంది సభ్యుల బృందం వెళ్లగా, అందులో మహిపాల్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఈ బృందం సభ్యులు ఈ నెల 15న స్వాతంత్ర్యం దినోత్సవం రోజు పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసింది. 
 
అనంతరం అక్కడ జాతీయ పతకాన్ని పర్వతంపై అవిష్కరించారు. వీటికి గాను ఆయనకు గిన్నిస్‌ రికార్డుతో పాటు హై రేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నట్లు మహిపాల్‌ రెడ్డి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments