Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సమ్మెకు దిగనున్న సింగరేణి కార్మికులు.. ?

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (23:09 IST)
సింగరేణి కార్మిక సంఘాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. రీజినల్ లేబర్ కమిషనర్ తో ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల చర్చలు జరిగిన తరుణంలో ఆ చర్చలు ఫలించలేదు.
 
ఈ నెల 21న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి 4 బ్లాకులు ప్రైవేటుకు అమ్ముతాం అని చెప్పడంతో నవంబర్‌లో సమ్మె నోటీస్ ఇచ్చామన్నాయి కార్మిక సంఘాలు.
 
రాష్ట్రంలో ఉన్న నాలుగు బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని యాజమాన్యానికి తేల్చి చెప్పాయి సింగరేణి కార్మిక సంఘాలు. తమ డిమాండ్‌లు పరిష్కారం కాకపోతే మెరుపు సమ్మెకు పిలుపునిస్తామన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments