Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:47 IST)
తెలంగాణ గవర్నర్ తమిళసైతో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా 8 లక్షల కోట్లు ప్రజాధనం కేసీఆర్ దోచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
మునుపు తను ఎప్పుడు వచ్చినా ఎంతో గౌరవంతో మాట్లాడే కేసీఆర్ కళ్లు ఇప్పుడు నెత్తికెక్కాయనీ, కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసేందుకే అమెరికా నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో తెరాసకి 30 సీట్లు కూడా రావని అన్నారు. ఈ మాట తను చెప్పడంలేదనీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తెలియకు ఏవేవో జిమ్మిక్కులు చేస్తున్నారంటూ విమర్శించారు.

 
ఇక ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగన్ చేసిన అప్పులను తీర్చేందుకు కనీసం 20 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. మొత్తమ్మీద అటు కేసీఆర్ పైన ఇటు జగన్ పైన కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments