Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు నివాళులు అర్పించేందుకు నేడు లక్నోకు సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఎస్పీ మాజీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. 
 
హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి ములాయం స్వగ్రామం సైఫాయికి వెళుతారు. ములాయం అంతిమ సంస్కార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడే రెండు రోజుల పాటు హస్తినలో ఉంటారు. 
 
కాగా, ఇటీవల తమ పార్టీ తెరాసను భారసగా మార్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు మూడు రోజులు పాటు మకాం వేసి పలువురు బ్యూరోక్రాట్స్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖులతో సమావేశమవుతారు. మూడు రోజుల పాటు ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments