Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాతకు కేంద్రం వెన్నుపోటు: ప్రధాని మోదీకి కేసీఆర్ బహిరంగ లేఖ

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (21:14 IST)
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ, దేశ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసారు. రైతులను ఆదుకోవాలని కోరారు.

 
గత 90 రోజుల్లో ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసారనీ, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
ఎరువుల సబ్సిడీని పక్కన పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. కేంద్రం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments