Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అనేకమంది చావులకు సోనియానే కారణం: కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా అనేమంది ప్రాణాలు కోల్పోవడానికి సోనియానే కారణమని కేసీఆర్ ఆరోపించారు.

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (09:36 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా అనేమంది ప్రాణాలు కోల్పోవడానికి సోనియానే కారణమని కేసీఆర్ ఆరోపించారు. 
 
ఉన్న తెలంగాణను జవహర్ లాల్ నెహ్రూ ఊడగొట్టారని... తెలంగాణను అడిగితే కాల్చి వేయాలని ఇందిరాగాంధీ అన్నారని... తెలంగాణను ఇస్తామంటూ 14 ఏళ్లు ఏడిపించి.. జాప్యం చేసిన కారణంగా.. అనేక మంది చనిపోయారని.. వారి చావులకు సోనియా గాంధీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు చరిత్ర ఇదేనని చెప్పారు.
 
కాంగ్రెస్ కుటిల బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసని... అందుకే ఆ పార్టీని తిరస్కరించారని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెలంగాణ బాగు కోసం పని చేయలేదని... అన్ని రకాలుగా తెలంగాణను ముంచిన పార్టీ అని ఆరోపించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments