Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పీఆర్పీని అంతా మర్చిపోతుంటే కేసీఆర్ మర్చిపోవడంలేదు...

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అంతా మరిచిపోతున్నప్పటికీ కేసీఆర్ మర్చిపోవడంలేదు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం పైన ఓ రేంజిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవని

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (18:12 IST)
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అంతా మరిచిపోతున్నప్పటికీ కేసీఆర్ మర్చిపోవడంలేదు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం పైన ఓ రేంజిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవని కోదండరామ్ మాకు పాఠాలు చెప్పడమా అంటూ మండిపడ్డారు. 
 
అంతేకాదు... గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్‌తో క‌లిసి కోదండ‌రామ్ ఆ పార్టీకి మేనిఫెస్టో రాసిండనీ, ఆ పార్టీ ఏమైందో అంద‌రికీ తెలుస‌ని చెప్పారు. అంతెందుకు చిరంజీవి పార్టీ పెడితే ప్ర‌జ‌లు ఆ పార్టీని ఏం చేసిండ్రు... ఆ పార్టీని క‌ట్టెల మోపును కింద ప‌డేసిన‌ట్లు ప‌డేయలేదా అంటూ ఎద్దేవా చేశారు. 
 
ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే ఆయనకు జనంలో ఎంతో విశ్వసనీయత వున్నదనీ, అందువల్ల ఆయన మనగలిగారని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోదండరామ్ స్పందించేందుకు నిరాకరించారు. ఆయన వ్యాఖ్యలపై రేపు టి.జేఏసి సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments