Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ కరోనా భూతం... 54మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:18 IST)
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఓ వైపు ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 54 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రజల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 54మందికి కరోనా సోకింది. వారిలో 40మంది హైదరాబాదుకు చెందిన వారే కావడం గమనార్హం. బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్.. 'హెచ్‌3ఎన్‌2 కారణంగా ఆసుపత్రుల పాలవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments