Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ కరోనా భూతం... 54మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:18 IST)
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఓ వైపు ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 54 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రజల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 54మందికి కరోనా సోకింది. వారిలో 40మంది హైదరాబాదుకు చెందిన వారే కావడం గమనార్హం. బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్.. 'హెచ్‌3ఎన్‌2 కారణంగా ఆసుపత్రుల పాలవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments