Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ కరోనా భూతం... 54మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:18 IST)
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఓ వైపు ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 54 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రజల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 54మందికి కరోనా సోకింది. వారిలో 40మంది హైదరాబాదుకు చెందిన వారే కావడం గమనార్హం. బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్.. 'హెచ్‌3ఎన్‌2 కారణంగా ఆసుపత్రుల పాలవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments