Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. వైకాపా అభ్యర్థులదే విజయం

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:08 IST)
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపును నమోదు చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మెుదలైంది. 
 
ఇందులో భాగంగా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. మొత్తం 1,178 ఓట్లు వుండగా, 1,136 పోల్ అయ్యాయి. ఇందులో 53 చెల్లనివి. ఇందులో 53 చెల్లని ఓట్లు గుర్తించిన ఎన్నికల కౌంటింగ్ అధికారులు.. మిగిలిన 1,083 ఓట్లకు లెక్కింపు నిర్వహించారు. ఇందులో వైకాపా అభర్థి మధుసూదన్ గెలిచారు. 
 
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నత్తు రామారావు విజయం సాధించారు. పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు.  ఉపాధ్యాయ, పట్టుబధ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కౌంటిగ్ జరగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments