Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో కేంద్ర హోం మంత్రితో టీబీజేపీ నేతల కీలక భేటీ

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:32 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు గురువారం ఢిల్లీలో కలుసుకోనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హోం మంత్రి అమిత్ షా అపాయింట్మంట్ కోరగా అదుకు ఆయన సమ్మతించారు. దీంతో గురువారం ఢిల్లీకి వెళ్లే టీబీజీపీ నేతలు అమిత్ షాతో సమావేశమవుతారు. వారి వెంట కేంద్ర మంత్రి కిషన్ సింగ్ కూడా ఉంటారు. 
 
ఈ భేటీలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్రం రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో స్టేట్ గవర్నమెంట్ వైఖరిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments