Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తాజాగా పట్టుబడ్డ డబ్బు రూ. 6.5 కోట్లు, మొత్తం రూ. 570 కోట్లు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (22:06 IST)
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం, బంగారం బహుమతులను ఓటర్లకు ఎరగా వేస్తున్నారు రాజకీయ నాయకులు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ. 6.5 కోట్లు పట్టుబడినట్లు సమాచారం.
 
హైదరాబాద్ నుంచి 6 కార్లలో ఖమ్మం జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బుకి సరైన లెక్కలు లేకపోవడంతో డబ్బు, కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ తెలంగాణలో రూ. 570 కోట్లు పట్టుబడింది. పోలీసులకు దొరికిన డబ్బు ఇన్ని కోట్లు వుంటే వారికి దొరకకుండా దొడ్డిదోవన తరలిస్తున్న డబ్బు వేల కోట్లలో వుంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments