Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తాజాగా పట్టుబడ్డ డబ్బు రూ. 6.5 కోట్లు, మొత్తం రూ. 570 కోట్లు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (22:06 IST)
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం, బంగారం బహుమతులను ఓటర్లకు ఎరగా వేస్తున్నారు రాజకీయ నాయకులు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ. 6.5 కోట్లు పట్టుబడినట్లు సమాచారం.
 
హైదరాబాద్ నుంచి 6 కార్లలో ఖమ్మం జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బుకి సరైన లెక్కలు లేకపోవడంతో డబ్బు, కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ తెలంగాణలో రూ. 570 కోట్లు పట్టుబడింది. పోలీసులకు దొరికిన డబ్బు ఇన్ని కోట్లు వుంటే వారికి దొరకకుండా దొడ్డిదోవన తరలిస్తున్న డబ్బు వేల కోట్లలో వుంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments