Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కిడ్నీ రోగుల కోసం 61 డయాలసిస్ కేంద్రాలు

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:36 IST)
తెలంగాణ సర్కారు కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
కిడ్నీ వ్యాధి గ్రస్థులకు డయాలసిస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కొత్తగా 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.
 
ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో మాత్రమే ఉన్న డయాలసిస్ సేవలు ఇక నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇందులో భాగంగా మొదట ఐదు ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం