Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్‌

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (11:55 IST)
తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న సౌందర రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. తమిళనాడు బీజేపీ చీఫ్‌గా సమర్థవంతంగా నిర్వహించిన ఆమెకు గవర్నర్ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు బీజేపీ ధ్రువీకరించింది. 
 
ఉన్నట్టుండి తమిళిసై సౌందర్‌రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటి వరకైతే సోషల్ మీడియాలో తమిళిసైపై మీమ్స్ పేలేవి.
 
ఇక గవర్నర్ పదవిలో కేంద్రం ఆమెను కూర్చోబెడితే తమిళ తంబీలు ఆమెను ఏమేరకు ఏకిపారేస్తారో మరి. ఇప్పటికే తమిళిసై చేసే ప్రకటనల పట్ల తమిళ తంబీలు మీమ్స్ పోస్టు చేసేవారు. మరి ఇకనైనా ఆమె గవర్నర్ అయ్యారని ఇలాంటి జోక్స్, మీమ్స్ పేల్చడం ఆపుతారో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments