ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని తెలంగాణాలో కాలేజీలు బంద్

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత వారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 
 
ఈ బంద్‌లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ వంటి అనేక విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మరోమారు ఉచితంగా జవాబు పత్రాల మూల్యాంకన జరపాలని కోరారు. అలాగే, ఎలాంటి ఫీజు లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు జరపాలని ఆ విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments