Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని తెలంగాణాలో కాలేజీలు బంద్

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత వారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 
 
ఈ బంద్‌లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ వంటి అనేక విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మరోమారు ఉచితంగా జవాబు పత్రాల మూల్యాంకన జరపాలని కోరారు. అలాగే, ఎలాంటి ఫీజు లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు జరపాలని ఆ విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments