Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిసిన ఇడ్లీలు పెట్టారు.. రోడ్డెక్కిన విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:12 IST)
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పులిసిన ఇడ్లీలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేపట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, మంథని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయంలో విద్యార్థులకు ఉదయం పెట్టాల్సిన ఇడ్లీలను మధ్యాహ్నం వడ్డించారని.. ఇడ్లీలు పులిసిన వాసన రావడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. 
 
అంబేద్కర చౌరస్తాలో నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. హాస్టల్‌ను సందర్శించి ఆహార పదార్థాలను పరిశీలించి.. హాస్టల్ వార్డెన్‌పై ఫైర్ అయ్యారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. 
 
ఈ ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అని శ్రీధర్ బాబు అన్నారు. సంక్షేమ హాస్టల్‌లో మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పడం కాదని.. పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments