Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థుల్లో టెన్షన్.. టెన్షన్.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (14:22 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆన్‌లైన్ విద్యాబోధన జరిగింది. పైగా, సిలబస్ కూడా సక్రమంగా పూర్తికాలేదు. దీనికితోడు మే నెల 11వ తేదీ నుంచి వార్షిక పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇది విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. సక్రమంగా విద్యాబోధన జరగకపోవడంతో పరీక్షలు ఏ విధంగా రాయాలన్న విద్యార్థుల్లో స్పష్టంగా నెలకొంది. 
 
తెలంగాణా రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలు గత 2018-19 విద్యా సంవత్సరంలో జరిగాయి. ఆ తర్వాత రెండు బ్యాచ్‌లను పబ్లిక్ పరీక్షలు లేకుండానే పాస్ చేయించారు. అయితే, ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజానికి సిలబస్ విద్యాబోధన జనవరి 10వ తేదీలోపు పూర్తిచేయాల్సివుంది. కానీ, అది సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments