పోలీసుల వేధింపులు ఆపండి: డీజీపీ మహేందర్‌రెడ్డికి అసదుద్దీన్‌ లేఖ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:56 IST)
బక్రీద్‌  పండుగ సందర్భంగా ముస్లింలు సంప్రదాయంగా బలిచ్చే గొర్రెలు-మేకలు, ఇతర జంతువులను రవాణా చేసే వ్యాపారులు, వాహనదారులను వేధింపులకు గురి చేయకుండా  పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

జూలై 21న జరుగనున్న బక్రీద్‌ (ఈదుల్‌జుహా) రోజున ముస్లింలు మేక లేదా పొట్టేల్‌, ఎద్దులను బలి ఇవ్వడం సంప్రదాయమని వివరించారు.

బలి చేసేందుకు రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, పెంపుకందారులు విక్రయించేందుకు హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లోని నగరాలు, పట్టణ ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తుండగా కొంత మంది దాడులు చేసి బీభత్స పరిస్థితులను సృష్టించి, పోలీస్‌ స్టేషన్‌లకు అప్పగించడంతో పోలీసులు కేసులునమోదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి సంఘటలనకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments