Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:00 IST)
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆ ప్రాంతాల్లోనే ఊరు బయట ప్రత్యేకంగా కోరం టైం ఏర్పాటుచేసి చికిత్స అందించిన అనంతరం గ్రామాల్లో పంపించాలని ఆయన సూచించారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే మధిర నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా కోరం టైం లో ఉన్న వారికి  భోజన సౌకర్యం కల్పిస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments