Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (10:28 IST)
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను గురువారం బంద్ చేశారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల ఘటనపై ఎన్ఎస్‌యూఐ స్పందించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయించింది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతున్న సాత్విక్ బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఈ మృతికి శ్రీ చైతన్య యాజమాన్యమే కారణమని ఎస్ఎస్‌యూఐ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఇంకా సాత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాత్విక్ మృతికి నిరసనగా గురువారం శ్రీచైతన్య కళాశాలలను బంద్ చేయాలంటూ వారు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments