Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ టు షోలాపూర్ - నేటి నుంచి ప్రత్యేక రైలు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (08:48 IST)
హైదరాబాద్ - షోలాపూర్ మధ్య సోమవారం నుంచి ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లుచేసింది. ఈ రైలు వచ్చే నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును నడుపుతున్నారు. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నగరంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుంది.
 
మార్గమధ్యంలో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మధ్య ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో షోలాపూర్‌లో మధ్యాహ్న 1.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments