Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 రైళ్లను మళ్లీ పట్టాలెక్కిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:34 IST)
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వివిధ కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లలో 13 రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 13 డెమో రైళ్ళను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. 
 
వీటిలో విజయవాడ - గూడూరు, గూడూరు - విజయవాడ, నిజామాబాద్ - నాందేడ్, నాందేడ్ - విజయవాడ, తెనాలి - విజయవాడ, విజయవాడ - తెనాలి, కర్నూలు సిటీ - నంద్యాల, నంద్యాల - కర్నూలు సిటీ, గుంటూరు - విజయవాడ, విజయవాడ - గుంటూరు, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు - విజయవాడల మధ్య నడిచే డెమో రైళ్ళను తిరిగి నడిపేందుకు చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments