Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 రైళ్లను మళ్లీ పట్టాలెక్కిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:34 IST)
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వివిధ కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లలో 13 రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 13 డెమో రైళ్ళను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. 
 
వీటిలో విజయవాడ - గూడూరు, గూడూరు - విజయవాడ, నిజామాబాద్ - నాందేడ్, నాందేడ్ - విజయవాడ, తెనాలి - విజయవాడ, విజయవాడ - తెనాలి, కర్నూలు సిటీ - నంద్యాల, నంద్యాల - కర్నూలు సిటీ, గుంటూరు - విజయవాడ, విజయవాడ - గుంటూరు, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు - విజయవాడల మధ్య నడిచే డెమో రైళ్ళను తిరిగి నడిపేందుకు చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments