దక్షిణ మధ్య రైల్వే ఉద్యావన శాఖకు అవార్డుల పంట..

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (11:41 IST)
దక్షిణ మధ్య రైల్వే ఉద్యానవన శాఖకు అవార్డుల పంట పడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులను ఏడీజీ సింగయ్య అందుకున్నారు. గోల్డ్ గార్డెన్ సర్టిఫికేట్‌ను కూడా ఆయన స్వీకరించారు. ఈ అవార్డులను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధానం చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఉద్యానవనాల విభాగం ఒకేసారి ఇన్ని అవార్డులు అందుకోవడంతో ఏడీజీ సింగయ్య పట్టరాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
రాష్ట్ర ఉద్యావనశాఖ ప్రతి యేటా గోల్డ్ గార్డెన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటుంది. ల్యాండ్ స్కేప్ గార్డెన్‌లు, వ్యవసాయ గృహాలు, పోడియం గార్డెన్‌లు ట్రాఫిక్ ఐల్యాండ్‌లు లాన్లు తదితర 12 విభిన్న విభాగాల్లో ఈ యేడాది దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి 10 నుంచి 20 వరకు గార్డెన్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 11 అవార్డులతో తొలిస్థానం దక్కించుకుంది. 
 
ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పందిస్తూ, రైల్వే కార్యాలయాలు, నివాసాల మధ్య పర్యావరణం, పరిసరాల్లో పచ్చదనాన్ని పెపొందించడం వల్ల కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని ఇదే సమయంలో స్వచ్ఛమైన గాలి కూడా పెరుగుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments