అయ్యో... నాన్నా డబ్బు కోసం నిన్ను కొట్టానా? చచ్చిపోతున్నానంటూ కొడుకు సూసైడ్

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (13:11 IST)
మద్యం మత్తులో తండ్రిని బండరాయితో కొట్టాడు ఆ కొడుకు. పింఛన్ డబ్బు కావాలంటూ తండ్రిపై దాడి చేసాడు. దాంతో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

 
పూర్తి వివరాలను చూస్తే... నిజామాబాద్ నాగిరెడ్డి పేట మండలంలోని ఎర్రారం గ్రామంలో సతీష్ అనే వ్యక్తి తన తండ్రి వద్ద పింఛన్ డబ్బులు కోసం గొడవపడ్డాడు. తండ్రి అంగీకరించకపోయేసరికి బండరాయితో తలపై మోదాడు. దీనితో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇరుగుపొరుగువారు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

 
తెల్లారాక... మద్యం మత్తు దిగి జరిగిన ఘటన తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు. తన తండ్రిపై దాడి చేసినందుకు ఆవేదన, భయంతోనూ, తనను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments