హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ టెక్కీ సూసైడ్

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (14:19 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. గత రాత్రి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. తన చావుకు తన భర్తే కారణమంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది. 
 
అంతేకాకుండా, తన భర్త చేతిలో తాను ఏ విధంగా బాధలుపడిందన్న విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో వివరించింది. అలాగే, గతంలో తన భర్తపై పెట్టిన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వివరాలను ఆమె వివరించింది. చివరగా తన తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments