Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి రెండు నాగుపాములు..

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (16:50 IST)
వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి రెండు నాగుపాములు వచ్చి హల్‌చల్‌చేసిన సంఘటన జనగామ జిల్లా కేంద్రం లేబర్‌ అడ్డా ఏరియాలోని ఏబీవీ ఎయిడెడ్‌ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. 
 
మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఏఎన్‌ఎం స్వర్ణ, మెప్మా ఆర్పీ షాహీన్, ఇతర వైద్య సిబ్బంది సెంటర్‌కు చేరుకున్నారు. టీకా కార్యక్రమం ప్రారంభించేందుకు తరగతి గదిలోకి వెళ్లిన సిబ్బందికి వేర్వేరు చోట్ల రెండు పాములు కనిపించడంతో... డోస్‌ల డబ్బాలు అక్కడే వదిలిపెట్టి భయంతో పరుగులు తీశారు. 
 
పక్కనే శిథిలమైన గదిలోకి ఓ పాము వెళ్లగా, మరొకటి మాత్రం టీకా సెంటర్‌లోనే ఉండి పోయింది. గంటపాటు పోరాడినా ఆ పామును వ్యాక్సిన్ సెంటర్ నుంచి బయటికి పంపలేకపోయారు. దీంతో వ్యాక్సిన్‌ సెంటర్‌ను పాతగోదాంల వద్ద ఉన్న సబ్‌సెంటర్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments