మహబూబ్‌నగర్‌లో నాగుపాము..

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (21:03 IST)
నాగుపాము మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. చెట్టుపై బుసలు కొడుతూ.. పడగవిప్పి రెండు గంటలకు పైగా చెట్టుపైనే వుంది. దీంతో పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఖాళీ స్థలంలో కొంతమంది రైతులు మిరపకాయలు ఎండబెట్టారు. ఆ సమయంలో అక్కడ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.
 
కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెట్టుపై నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. దీంతో ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments