Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరాకిల్... బాలిక కంట్లో నుంచి బియ్యం.. రాళ్లు

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:28 IST)
సాధారణంగా ఒక మనిషి ఏడిస్తే కళ్లలో నుంచి కన్నీరు వస్తాయి. కానీ, ఆ బాలిక ఏడిస్తే మాత్రం బియ్యం, రాళ్లు వస్తున్నాయి. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మానవపాడులోని రంగన్న, లక్ష్మీ దంపతుల కూతురు దీపాలి కళ్లలోనుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ చిన్నారి నొప్పితో బాధపడుతుంది. 
 
దీంతో ఆ బాలికను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేసినా ఏం లేదని తేల్చారు. కానీ, ఆ బాలిక కంటిలో నుంచి రోజుకు కనీసం పది నుంచి 12 వరకు చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది కాస్త వింత వినిపించినా ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పింతో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకా దీపాలి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments