మిరాకిల్... బాలిక కంట్లో నుంచి బియ్యం.. రాళ్లు

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:28 IST)
సాధారణంగా ఒక మనిషి ఏడిస్తే కళ్లలో నుంచి కన్నీరు వస్తాయి. కానీ, ఆ బాలిక ఏడిస్తే మాత్రం బియ్యం, రాళ్లు వస్తున్నాయి. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మానవపాడులోని రంగన్న, లక్ష్మీ దంపతుల కూతురు దీపాలి కళ్లలోనుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ చిన్నారి నొప్పితో బాధపడుతుంది. 
 
దీంతో ఆ బాలికను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేసినా ఏం లేదని తేల్చారు. కానీ, ఆ బాలిక కంటిలో నుంచి రోజుకు కనీసం పది నుంచి 12 వరకు చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది కాస్త వింత వినిపించినా ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పింతో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకా దీపాలి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments