Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరాకిల్... బాలిక కంట్లో నుంచి బియ్యం.. రాళ్లు

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:28 IST)
సాధారణంగా ఒక మనిషి ఏడిస్తే కళ్లలో నుంచి కన్నీరు వస్తాయి. కానీ, ఆ బాలిక ఏడిస్తే మాత్రం బియ్యం, రాళ్లు వస్తున్నాయి. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మానవపాడులోని రంగన్న, లక్ష్మీ దంపతుల కూతురు దీపాలి కళ్లలోనుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ చిన్నారి నొప్పితో బాధపడుతుంది. 
 
దీంతో ఆ బాలికను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేసినా ఏం లేదని తేల్చారు. కానీ, ఆ బాలిక కంటిలో నుంచి రోజుకు కనీసం పది నుంచి 12 వరకు చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది కాస్త వింత వినిపించినా ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పింతో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకా దీపాలి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments