Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోపంలో భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అతడిని తీసుకుని భార్య....

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (15:34 IST)
తన కోపమే తన శత్రువు అంటుంటారు. అది నిజమే. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఎలాంటి అనర్థాలు జరుగవు. కానీ ప్రదర్శిస్తే మటుకు అంతా నష్టమే జరుగుతుంది. ఇలా తీవ్రమైన ఆవేశంతో ఓ భార్య చేసిన పని భర్త ఆసుపత్రి పాలవగా భార్య జైలు పాలైంది. 
 
అసలు ఏం జరిగిందంటే... హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో గత నాలుగేళ్లుగా షేర్ సింగ్, సంతోషి నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే భర్తకు తాగుడు వ్యసనం వుంది. మద్యం తాగితే చాలు.... భార్యతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ విసిగిస్తుంటాడు. ఎప్పటిలాగే తాగి వచ్చిన షేర్ సింగ్ భార్యతో ఓ సిల్లీ విషయంపై గొడవకు దిగాడు. మాటామాటా పెరిగింది. 
 
తీవ్ర ఆగ్రహంతో అతడి భార్య వంటగదిలో వున్న కత్తిని తీసుకుని భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీనితో అతడు కుప్పకూలి విలవిలలాడిపోయాడు. ఆ తర్వాత ఆమె కూడా బోరుమంటూ ఏడుస్తూ... భర్తను, కోసిన మర్మాంగాన్ని తీసుకుని పరుగుపరుగున ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. కాగా భర్తపై దాడి చేసి మర్మాంగాన్ని కోసినందుకు భార్యపై ఐపీసి సెక్షన్ 327 కింద పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments