శిల్పా చౌదరికి బెయిల్- అదీ ఒక్క కేసులోనే

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (18:45 IST)
టాలీవుడ్ సెలెబ్రిటీలకు చుక్కలు చూపించి.. కోట్లు మోసం చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. కానీ ఒక్క కేసులో మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 
 
శిల్ప చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. తమను రూ.7 కోట్ల మేర మోసగించినట్టు శిల్పా చౌదరిపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మూడు కేసుల్లో ఒక్కదానిలో మాత్రమే శిల్పాచౌదరికి బెయిల్ లభించింది. 
 
మరో రెండు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments