శిల్పా చౌదరికి బెయిల్- అదీ ఒక్క కేసులోనే

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (18:45 IST)
టాలీవుడ్ సెలెబ్రిటీలకు చుక్కలు చూపించి.. కోట్లు మోసం చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. కానీ ఒక్క కేసులో మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 
 
శిల్ప చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. తమను రూ.7 కోట్ల మేర మోసగించినట్టు శిల్పా చౌదరిపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మూడు కేసుల్లో ఒక్కదానిలో మాత్రమే శిల్పాచౌదరికి బెయిల్ లభించింది. 
 
మరో రెండు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments