Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ అభిమానులు, నేతలతో షర్మిల భేటీ..

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:08 IST)
తెలంగాణలో మరో కొత్త పార్టీకి బీజాలు పడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. '
 
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులు, నేతలతో చర్చించారు. కాగా, ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో ఆమె భేటీ కాబోతున్నారు. మార్చి నెల కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 
 
క్షేత్రస్తాయిలో కొత్త పార్టీ గురించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా అడుగులు వేయాలి, రాజన్నరాజ్యం ఏర్పాటు చేయడానికి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి తదితర విషయాలపై ఆమె ఈ భేటీల్లో చర్చించబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో ఆమె వరసగా భేటీ అవుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments