Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ అభిమానులు, నేతలతో షర్మిల భేటీ..

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:08 IST)
తెలంగాణలో మరో కొత్త పార్టీకి బీజాలు పడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. '
 
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులు, నేతలతో చర్చించారు. కాగా, ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో ఆమె భేటీ కాబోతున్నారు. మార్చి నెల కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 
 
క్షేత్రస్తాయిలో కొత్త పార్టీ గురించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా అడుగులు వేయాలి, రాజన్నరాజ్యం ఏర్పాటు చేయడానికి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి తదితర విషయాలపై ఆమె ఈ భేటీల్లో చర్చించబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో ఆమె వరసగా భేటీ అవుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments