స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:25 IST)
సికింద్రాబాద్‌ స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లోని డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షాప్ గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులు బీహార్‌కు చెందిన జునైద్, వసీం, జాహెద్‌లుగా గుర్తించారు. మూడు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేనంతగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షాప్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ మంటలు చెలరేగాయి. వెంటనే పై అంతస్తులకు వ్యాపించాయి. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భవనంలో అగ్నిమాపక సిబ్బంది 10 గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పారు.
 
భవనంలో చిక్కుకున్న 10 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు తొలుత రక్షించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక చర్యలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక అధికారులు, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాలను ఖాళీ చేయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

తర్వాతి కథనం
Show comments