Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షం: ఫ్రెండ్ పెళ్లికి వెళ్లొస్తూ సాగర్‌లో జల సమాధి అయిన ఆరుగురు

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (18:30 IST)
ఫ్రెండ్ పెళ్లికి వెళ్లొస్తూ సాగర్‌లో జల సమాధి అయిన ఆరుగురు విషాద వార్త సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఆనందంగా తన స్నేహితుడి పెళ్లి చూసి స్కార్పియో కారులో తిరిగి వస్తుండగా భారీ వర్షం మొదలైంది. అంతే.. వెనుక కారులో తమ స్నేహితులు చూస్తుండగానే స్కార్పియో వాహనం అదుపుతప్పి నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు.
 
ఈ ప్రమాదంలో మృత్యువాత పడినవారంతా హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తమ స్నేహితుడు వివాహం చాకిరాలలో కావడంతో అంతా కలిసి హాజరయ్యారు. ఆ తర్వాత తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కాగా మృతి చెందినవారు అబ్దుల్‌ అజీజ్, జిన్సన్, రాజేష్, సంతోష్‌, పవన్‌, నగేష్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments