Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డిలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. 
 
ఈ స్కూలుకు చెందిన శిరీష్ (17) అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలోని మంచినీటి ట్యాంకులలో పడి ప్రాణాలు విడిచింది. మృతురాలిని నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్ గ్రామవాసిగా తెలిపింది. అయితే, శిరీషది ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments