Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్కూలు యాజమాన్యం ఫీజుల కోసం తీవ్రమైన ఒత్తిడి...: మంత్రి కేటీఆర్‌కు విన్నపం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (18:27 IST)
ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో యాజ‌మాన్యం వేధింపులు ఎక్కువుతున్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.


కోవిడ్‌-19 వ‌ల్ల గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా స్కూల్‌లో ఎటువంటి త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌లేదనీ, ఇటీవ‌ల ప్రభుత్వం చొరవతో తెరుచుకున్న ఈ స్కూల్‌లో ఫీజుల విష‌యంపై విద్యార్థుల త‌ల్లిదండ్రుల ప‌ట్ల తీవ్ర‌మైన ఒత్తిడి తీసుక‌వ‌స్తున్నారంటూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments