ఆర్టీసీ సమ్మె.. అందినంత దోచేయ్ గురూ...

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (12:52 IST)
ప్రైవేటు ఉద్యోగుల చేతి వాటం. ఆర్టీసీ సమ్మె మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి పక్కన పెడితే.. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇదే అదునుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ అవకతవకలను మాత్రం ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
 
కేవలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపోలో దాదాపు రోజువారీగా 10 నుండి 20 వేల మధ్యల అధికారులు పంచుకున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. మంగళవారం  రాత్రి తాత్కాలిక అకౌంటెంట్ తప్పుగా తక్కువగా లెక్కలు రాసి బస్ డిపో నుండి డబ్బులు తీసుకు పోయే ప్రయత్నంలో  సెక్రటరీ అధికారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు  అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments