Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.18 కోట్ల నగదు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (10:06 IST)
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరంతా వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మరోవైపు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేయడం ఇపుడు సంచలంగా నారింది. మొత్తం రూ.18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర అగ్రహంతో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెరాసను దెబ్బతీసేందుకే తమపై ఐటీ సోదాలు చేయించారని ఆరోపిచారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సోదాలు జీవిత చరిత్రలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments