Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లు అడుగు భాగంలో రూ.8 కోట్ల విలువ చేసే బంగారం.. ఎలాసాధ్యం?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:34 IST)
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారాన్ని ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఓ ప్రయాణికుడు తన బూట్లు అడుగు భాగంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కష్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బూట్లు అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరబల్లో 15 కేజీల బంగారం దాచిపెట్టినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.15 కోట్ల మేరకు ఉంటుందని వారు వెల్లడించారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు వారి వద్ద లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments