Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకొండ జడ్పీ హైస్కూల్‌లో ప్రమాదం

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:07 IST)
హనుమకొండ జిల్లాలో జడ్పీ హైస్కూల్‌లో హైస్కూల్‌లో  ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలోని ఓ తరగతి గదిలో పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. 
 
ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటం వల్ల ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది.
 
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి జడ్పీ హైస్కూల్‌లో ప్రమాదం జరిగింది. పాఠశాలలోని ఓ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయ్యాయి.  
 
మరోవైపు పాఠశాలలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments