Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి ఆటోలో వచ్చి.. మత్తు మందు చల్లి... ఆటో ఎక్కలేని దొంగలు...

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (20:00 IST)
హైదరాబాద్ అత్తాపూర్ హుడా కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటిలో అందరూ నిద్రిస్తుండగా మెయిన్ డోర్ పగులగొట్టి ఇంటిలో నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి బీరువాలో దాచిన బంగారం, డబ్బు దోచుకెళ్లారు. దొంగతనానికి ఆటోలో వచ్చిన దొంగలు ఆటో ఇంజన్ ఆపకుండా ఓ ఇంటిలోకి చొరబడ్డారు.
 
నిద్రిస్తున్న వారిపై మత్తుమందు చల్లి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న బంగారు నగలు, డబ్బంతా మూటగట్టుకుని పారిపోతుండగా ఆటో ఇంజన్ శబ్దానికి ఇంటి యజమాని కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు నిద్రలేచారు. దీంతో జనం పట్టుకుంటారని భావించిన దొంగలు ఆటో వదిలి చోరీ సొత్తు మూటగట్టుకుని ఉడాయించారు. ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments