Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి ఆటోలో వచ్చి.. మత్తు మందు చల్లి... ఆటో ఎక్కలేని దొంగలు...

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (20:00 IST)
హైదరాబాద్ అత్తాపూర్ హుడా కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటిలో అందరూ నిద్రిస్తుండగా మెయిన్ డోర్ పగులగొట్టి ఇంటిలో నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి బీరువాలో దాచిన బంగారం, డబ్బు దోచుకెళ్లారు. దొంగతనానికి ఆటోలో వచ్చిన దొంగలు ఆటో ఇంజన్ ఆపకుండా ఓ ఇంటిలోకి చొరబడ్డారు.
 
నిద్రిస్తున్న వారిపై మత్తుమందు చల్లి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న బంగారు నగలు, డబ్బంతా మూటగట్టుకుని పారిపోతుండగా ఆటో ఇంజన్ శబ్దానికి ఇంటి యజమాని కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు నిద్రలేచారు. దీంతో జనం పట్టుకుంటారని భావించిన దొంగలు ఆటో వదిలి చోరీ సొత్తు మూటగట్టుకుని ఉడాయించారు. ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments