స్కూటీని ఢీకొట్టిన రెడీ మిక్స్ లారీ, అక్క-తమ్ముడు మృతి

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (17:37 IST)
సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద స్కూటీని రెడీ మిక్స్ కాంక్రెట్ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై వెళ్తున్న వారిని కలచివేసింది. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సుష్మాలత, సాయి తేజ.. 
అనే( అక్కా,తమ్ముడు ) మీ సేవకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
 
తమ పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బోరున విలపించారు. అమీన్‌పూర్ వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
 
ఢీకొట్టి పారిపోతున్న రెడీ మిక్స్ లారీ డ్రైవరుని పట్టుకొని పోలీస్ స్టేషనుకి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా మృతుల డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments