టీడీఎల్పీ భేటీ కొనసాగితీరుతుంది : రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష(టీటీడీఎల్పీ) సమావేశం ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగి తీరుతుందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (06:46 IST)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష(టీటీడీఎల్పీ) సమావేశం ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగి తీరుతుందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాన్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదన్నారు. ముఖ్యంగా, శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తమ అధినేత చంద్రబాబు స్వదేశానికి తిరిగి వచ్చేంతవరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై చంద్రబాబు ఎంతో నమ్మకాన్ని ఉంచారన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో గురువారం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments