Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీఎల్పీ భేటీ కొనసాగితీరుతుంది : రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష(టీటీడీఎల్పీ) సమావేశం ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగి తీరుతుందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (06:46 IST)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష(టీటీడీఎల్పీ) సమావేశం ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగి తీరుతుందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాన్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదన్నారు. ముఖ్యంగా, శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తమ అధినేత చంద్రబాబు స్వదేశానికి తిరిగి వచ్చేంతవరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై చంద్రబాబు ఎంతో నమ్మకాన్ని ఉంచారన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో గురువారం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments