Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రికార్డు స్దాయి మద్యం అమ్మకాలు, 3 గంటల్లో రూ. 3.5 కోట్ల అమ్మకాలు

Webdunia
మంగళవారం, 11 మే 2021 (22:43 IST)
బుధవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడముతో మంగళవారం సాయంత్రం తెలంగాణలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.పెద్ద సంఖ్యలో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు.

జూబ్లీ హిల్స్ లోని ఒక మద్యం మార్టు వద్ద కేవలం 3 గంటల వ్యవధిలోనే 3.5 కోట్ల రూపాయల మద్యం విక్రయం జరిగింది. ఒక షాపులో ఇంత తక్కువ సమయంలో ఇంత అధిక మొత్తం అమ్మకాలలో ఇదే ఆల్ టైమ్ రికార్డు స్దాయి అని అధికారులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments